నేటి భావితరం
ఇది దాదాపు ఏదేళ్లక్రితం మాతృభాషకు దూరమౌతున్న బాలతరం గురించ ఈటీవి-2కి ఓ కార్యక్రమానికి స్క్రిప్టు రాస్తూ తయారుచేసుకున్న ఓ చిరు కవిత. ........పూర్ణప్రజ్ఞాభారతివారు
చిన్నారులు
సృజనశీలురు
ప్రతిభావంతులు
అయితే మాత్రమేం
మూడు భాషల నిబంధనక్రింద
గొంతు కోల్పోయిన
నిర్భాగ్యులు
శబ్దదరిద్రులు